పద్మావతి కోసం శ్రీనివాసుడు ఎరుకలసాని సింగ్ వేషము ధరించుట
శ్రీనివాసనకు ఆరాత్రి అంతయు నిద్దుర రాకపోవడ మేగాక కన్ను మూసినా , తెరచినా ఉద్యానవనములో సంచలన కనుపించసాగెను . బోయవాని వేషములోకి శ్రీ వేంక ఈశ్వ స్వామి జీవిక పాత్ర . : శ్రీనివాసుడు ఎరుకలసాని సింగి వేషము ధరించి వద్మావతికి సోది చెప్పుట . నాయనా ! నీవు వున్న నన్ను పద్మావతి గుర్తించ లేదు . నిజరూపము చూపియుండిన పద్మావు . వివాహమునకు అంగీకరించియుండును . ఎంత పొరబాటు చేసితివి .
ఇప్పులతో వగచిన లాల మేమున్నది . అని ఆ రాత్రి అంతయు తలపోయుచూ కాలము గడు చున్నంతలో తెల్ల వారెను . వకుళా దేవి శ్రీనివాసుని యఃస్థ చూడలేక యిట్లనెను : దిగులు చెందవలదు . నేను ఆకాశరాజునొద్దకు వెళ్ళి వీ పెండ్లికి రాయుడారము జరిపి నా శక్తివంచన లేకుండ ప్రయత్నించివస్తాను . ఆధైర్యపడకుము " అని చెప్పి నారాయణపురమునకు బయలు దేరి వెళ్ళెను . నా తల్లి మాటకు వారు సమ్మతింతురో లేదో యని శ్రీనివాసుడు ఒక ఉపాయమును పన్నినాడు . ఎజుకలసాని రూపము , రరించాడు . ఎరుపురంగు చీర గట్టి , వర్చరంగు రవిక దొడగి , ముంజేతికి ములను నకు మచ్చలైన వచ్చబొట్లు , కనుబొమ్మల మధ్యన నామము దవడయందు తమ్మి , కండ్లకు కాటుక దిద్దుకొనెను . తలపైన పోదిబ్బుతో వకుళమాతకంటే ముందుకు నారాయణపురము చేరెను . రాజ మహలు చెంక జేరి " సోదే చెప్పుతానమ్మ సోడా అని వింతగా కేక వేయసాగెను . ధరణీదేవి పద్మావతి వ్యాధిని తెలుసుకొనుట 7 ఎరుకలదానిని పిలిచి సోదె చెప్పుమని కోరెను . ఎరుకలసాని తన సంకనున్న బుట్టను క్రిందనుంచి కూర్చనగా , ధరణిదేవి తన కుమార్తె అయిన పద్మావతిని పిలిపించి యీమెకు సోదె చెప్పుమని కోరగా ఎరుకలసాని వున్నది వున్నట్లు చెప్పుతాను . నాకు మంచి బహుమతులు యివ్వవం యును తల్లీ , నా బుడతకు అంగీలిప్పిందుమని కోరెను . చెలికత్తెలు పద్మావ మనస్సులో వున్నది చెప్పిన మారాణి నీకు మంచి బహుమానములు యివ్వగ రనగా ఎఱుకలసాని రూపములో యున్న శ్రీనివాసులు , బుట్ట ముందు పద్మావతి కూర్చుండబెట్టి చేటలో మంచి ముల గద్దెపలకపై కుంకుమ పెట్టింది . దేవతలను కొలచి , మూలదేవతలకు మొక్కులు యొక్క సోది ప్రారంభము చే పెను . ఎరుకలసాని దేవిబొమ్మకు న మస్కరించి ' “ ముందు విముత్యాలు పోయించెను .
వీరభద్రవి , కుమార స్వామివి , విశ్వేశ్వరుని , లక్ష్మీ , సరస్వతి , పార్వతీ దేవిని , త్రిమూర్తులను , అష్టదిక్పాంతులను , మధుర మీనా . , కంచి కామాక్షి , కాశ విశాలాచి , కవనదుర్గ , సర్వదేవతలకు పూజలు సలిపి దేవతల్లారా ! మీరు మా పూజలందుకొని మనసులోని కోరికలు చెప్పండి తల్లీ ! అవి పూజలు నలిపి , ప్రార్థించి పద్మావతి చేతిలో చెత్తము పెట్టి దేవతలు నన్ను ఆవహించినారు . విశదం బుగా చెప్పుచున్నారు విన వేతల్లీ ! " వీ మనసున ఒక చింత కలిగియున్నది . అది మంచిదా లేక చెడ్డదా ! చెప్పమంటావు . అది మేలే కాని , కీడు కాదు . అదృష్టము అందే వీదే తల్లీ , వల్లనయ్యను కోరినాపు , ఉద్యానవనములో మాటలాడి నీకు ఎరుకలసాని సింగి వేషములోనున్న శ్రీనివాసుడు పద్మావతికి సోదె చెప్పుట . మన పిచ్చి వెళ్ళినాడు . నీ చేతిలో కళ్యాణ రేఖ ప్రకాశించుచున్నది . కక్కు వచ్చినా , కళ్యాణము వచ్చినా , ఆగదే తల్లీ : ఆ వరుడు లభించునో లేదో అని విచార పడు చున్నావు . ఇటు బుట్టలో చూడవే తల్లి అని చెప్పగా పద్మావతి బుట్టలో చూచినది . ఉద్యానవనములో చూచిన శ్రీనివాసుడు ప్రత్యక్షముగా కనుపించగా , సిగ్గుతో తల వంచుకొని మౌనము సహించినది . ముక్కోటి దేవతలు అడ్డు తగిలినా నీ పెండ్లిని ఆవలేరనగా , సిగ్గుతో లేచి లోనికి వెళ్ళిపోయెను . ధరణీదేవి యాశ్చర్యపడి యివి యన్నియు నిజమేనా ! అవి ఆరుగ , “ ఆడగడము యెందులకు తల్లీ , పువ్వులో పట్టిన నీ బిడ్డనే అడుగవమ్మ " అని బహుమానములు అందుకొని వెళ్ళిపోయెను


0 Comments